Thursday, December 25, 2025
[t4b-ticker]

తిరుపతి జిల్లాలో లోయలో పడిపోయిన ప్రవేట్ స్కూల్ బస్సు

తిరుపతి జిల్లాలో లోయలో పడిపోయిన ప్రవేట్ స్కూల్ బస్సు

Mbmtelugunews//తిరుపతి,ఫిబ్రవరి 21(ప్రతినిధి మాతంగి సురేష్):తిరుపతి జిల్లా సూళ్లూరు పేట చెన్నై కలకత్తా జాతీయ రహదారి తడ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.35 మంది విద్యార్థులతో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు నుంచి సూళ్లూరుపేటకు వెళ్తున్న మార్గమధ్యంలో డివైడర్ను ఢీ కొట్టి లోయలో పడిపోయింది,బస్సు బోల్తా పడడంతో ఒక్కసారిగా చిన్నారులు భయంతో ఆర్తనాదాలు పెట్టారు.వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు.అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.కొంతమంది పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో తడా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular