తెలంగాణ,నవంబర్ 15(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మ. 3 గం. లకు ముగియనున్న ఉపసంహరణ గడువు.
దాఖలైన మొత్తం 4798 నామినేషన్లకు గానూ, 2898 కి ఆమోదం.
స్క్రూటినీలో 606 నామినేషన్ల తిరస్కరణ!
గజ్వేల్ బరిలో అత్యధికంగా 114 మంది, నారాయణ పేట్లో అత్యల్పంగా 7 గురు.
ఉపసంహరణ తరవాత ఇండిపెండెంట్లు, రిజిస్టర్ పార్టీల అభ్యర్థులకు సింబల్స్.
పలుచోట్ల రెబెల్స్. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రధాన పార్టీలు.
ఈనెల 30 వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు. వచ్చేనెల 3 తేదీన ఓట్ల లెక్కింపు.



