Friday, July 4, 2025
[t4b-ticker]

రేవూరులో సిసి రోడ్డు శంకుస్థాపన

రేవూరులో సిసి రోడ్డు శంకుస్థాపన

mbmtelugunews//హుజూర్ నగర్,మార్చి 27 (ప్రతినిధి చింతా రెడ్డి గోపిరెడ్డి):సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల పరిధిలోని రేవూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషితో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి,మాజీ ఎంపీపీ కొట్టె పద్మ సైదేశ్వరావు,శెట్టి రామచంద్ర రావుల కృషితో ఎన్ఆర్జిఎస్ నిధులు తో మంజూరు అయినా సీసీ రోడ్ ని గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది.అనంతరం పలువురు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామంలో అన్ని వీధులలో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టి డ్రైనేజ్ పనులు పూర్తి చేయిస్తామని అన్నారు.ఈ నెల 30న నియోజకవర్గం లో జరగబోయే ముఖ్యమంత్రి సభకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో రేవూర్ కాంగ్రెస్ నాయకులు సాధం సత్యనారాయణ,వి సుధాకర్ రేడ్డి,భూతం సత్యనారాయణ,భూతం మధు,మూతినేని రమేష్,భార్గవ్,రావిల్లా గోవర్ధన్,పెంటేల ప్రసాదరావు,రంగా లష్మినారాయణ,శ్రీను,వై క్రిష్ణ,బి అజయ్,హెచ్ పుల్లయ్య,సాధం కోటయ్య,మెండే సీతయ్య,ధర్మారెడ్డి,తుమ్మల వెంకటేశ్వరావు,పసుపులేటి నర్సింహారావు,నారాయణ,తనీషా,యం గురువారెడ్డి,పసుపులేటి నాగబాబు,సామినేని నాగేశ్వరావు,గణేష్,పి గంగధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular