Monday, July 7, 2025
[t4b-ticker]

మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

భూపాలపల్లి,జూలై 28(mbmtelugunews)స్టేట్ బ్యూరో ప్రభాకర్ వర్మన్:మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద మహదేవ్పూర్ సీఐ రామచంద్ర రావు,ఎస్సై చక్రపాణి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు.అనుమానస్పదంగా కనిపించిన వారి వివరాలను అడిగి తనిఖీలు నిర్వహించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular