Tuesday, July 8, 2025
[t4b-ticker]

సమీకృత బాలుర వసతి గృహంలో విద్యార్థి బావిలో పడి మృతి

సమీకృత బాలుర వసతి గృహంలో విద్యార్థి బావిలో పడి మృతి

Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 01 (ప్రతినిధి మాతంగి సురేష్)సూర్యాపేట జిల్లా,కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ గ్రామంలో సమీకృత బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న గుగులోత్ తిరుమలేష్ మృతి…

విద్యార్థి సొంత గ్రామం చింతలపాలెం మండలం నక్కాగూడెం గ్రామం

ఆదివారం సెలవు రోజు కావడంతో హాస్టల్లో పనిచేస్తున్న వీరబాబు అనే వ్యక్తి తన సొంత పొలంలో టేకు చెట్లు తొలగించడానికి తీసుకువెళ్లాడని ఆరోపణలు…

చెట్లు తొలగిస్తున్న సమయంలో కాలు జారీ భావిలో పడి విద్యార్థి తిరుమలేష్ మృతి…

పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నవి.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular