ఘోర ప్రమాదం
: కుప్పకూలిన వంతెన.
Mbmtelugunews//మహారాష్ట్ర, జూన్ 15 (ప్రతినిధి మాతంగి సురేష్):మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు
ఆరుగు పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం
పుణెలో ఇంద్రయాణి నదిపై కుప్పకూలిన వంతెన
ఈ ఘటనలో నదిలో పడి చిక్కుకున్న సుమారు 15 మంది పర్యాటకులు
ఘటనాస్థలికి చేరు కొని సహాయకచర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు….