Friday, July 4, 2025
[t4b-ticker]

ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

: కుప్పకూలిన వంతెన.

Mbmtelugunews//మహారాష్ట్ర, జూన్ 15 (ప్రతినిధి మాతంగి సురేష్):మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు

ఆరుగు పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం

పుణెలో ఇంద్రయాణి నదిపై కుప్పకూలిన వంతెన

ఈ ఘటనలో నదిలో పడి చిక్కుకున్న సుమారు 15 మంది పర్యాటకులు

ఘటనాస్థలికి చేరు కొని సహాయకచర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు….

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular