హైదరాబాద్,సెప్టెంబర్ 04(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్రంలో 2 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది.రేపు HYD, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అతి భారీ వర్షం.. హెచ్చరికలు జారీ
RELATED ARTICLES



