కోదాడ,మార్చి 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ట్రాక్టర్ ను వెనక నుండి ఢీకొట్టిన ద్విచక్రవాహనం.బండి మీద ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు ఇరువురు మృతి.తల్లి – కుమారుడు రాంబాయమ్మ-వెంకట నరసయ్య స్వస్థలం మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతులను పంచనామ నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన మునగాల ఎస్ఐ.
మునగాల (మం) ఆకుపాముల గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
RELATED ARTICLES



